2027లో స్పేస్లోకి భారత వ్యోమగాములు..! మూన్ టార్గెట్గా స్పీడు పెంచిన ఇస్రో
2027లో స్పేస్లోకి భారత వ్యోమగాములు..! మూన్ టార్గెట్గా స్పీడు పెంచిన ఇస్రో
భారత్ తొలి మానవ అంతరిక్ష యాత్ర గగన్యాన్ మిషన్ను 2027లో చేపట్టేందుకు ఇస్రో వేగంగా సన్నాహాలు చేస్తోంది. నలుగురు భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపనున్న ఈ మిషన్, 2040 నాటికి భారతీయులను చంద్రుడిపైకి పంపాలనే ప్రతిష్ఠాత్మక లక్ష్యానికి కీలక మైలురాయిగా నిలవనుంది.
భారత్ తొలి మానవ అంతరిక్ష యాత్ర గగన్యాన్ మిషన్ను 2027లో చేపట్టేందుకు ఇస్రో వేగంగా సన్నాహాలు చేస్తోంది. నలుగురు భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపనున్న ఈ మిషన్, 2040 నాటికి భారతీయులను చంద్రుడిపైకి పంపాలనే ప్రతిష్ఠాత్మక లక్ష్యానికి కీలక మైలురాయిగా నిలవనుంది.