27 మంది అధ్యాపకులకు షోకాజ్‌

ఇంటర్‌ పరీక్షా ఫలితాల్లో ఈ ఏడాది అతి తక్కువ ఉత్తీర్ణత వచ్చిన ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల అధ్యాపకులపై చర్యలకు ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఏ సబ్జెక్టుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారో...ఆయా సబ్జెక్టులు బోధించిన లెక్చరర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయనున్నట్టు తెలిసింది. ఇంటర్‌ సాధారణ కోర్సులతోపాటు ఒకేషనల్‌ కోర్సులకు సంబంధించి కూడా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చెబుతున్నారు.

27 మంది  అధ్యాపకులకు షోకాజ్‌
ఇంటర్‌ పరీక్షా ఫలితాల్లో ఈ ఏడాది అతి తక్కువ ఉత్తీర్ణత వచ్చిన ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల అధ్యాపకులపై చర్యలకు ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఏ సబ్జెక్టుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారో...ఆయా సబ్జెక్టులు బోధించిన లెక్చరర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయనున్నట్టు తెలిసింది. ఇంటర్‌ సాధారణ కోర్సులతోపాటు ఒకేషనల్‌ కోర్సులకు సంబంధించి కూడా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చెబుతున్నారు.