రేషన్‌ బియ్యం మాఫియాతో లాలూఛీ

ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చించి పేదల కోసం పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యం అడ్డదారుల్లో బయటకు వెళుతున్నాయి. ఈ అక్రమ వ్యవహారంలో భాగస్వామ్యులైన వారిని శిక్షించాల్సిన బాధ్యత అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులకు ఉంది. అయితే నగరంలో కూటమికి చెందిన నేత ఒకరు...వ్యాపారులను పిలిచి మందలించాల్సింది పోయి, వ్యవహారం సాఫీగా నడవాలంటే తనకు ప్రతి నెలా మామ్మూళ్లు ఇవ్వాలని హుకుం జారీచేసినట్టు ప్రచారం జరుగుతోంది. మూడు, నాలుగు రోజుల క్రితం ఈ సమావేశం జరిగినట్టు తెలిసింది.

రేషన్‌   బియ్యం మాఫియాతో  లాలూఛీ
ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చించి పేదల కోసం పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యం అడ్డదారుల్లో బయటకు వెళుతున్నాయి. ఈ అక్రమ వ్యవహారంలో భాగస్వామ్యులైన వారిని శిక్షించాల్సిన బాధ్యత అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులకు ఉంది. అయితే నగరంలో కూటమికి చెందిన నేత ఒకరు...వ్యాపారులను పిలిచి మందలించాల్సింది పోయి, వ్యవహారం సాఫీగా నడవాలంటే తనకు ప్రతి నెలా మామ్మూళ్లు ఇవ్వాలని హుకుం జారీచేసినట్టు ప్రచారం జరుగుతోంది. మూడు, నాలుగు రోజుల క్రితం ఈ సమావేశం జరిగినట్టు తెలిసింది.