ABN Andhrajyothy Article: గురుకుల విద్యార్థుల సమస్యలపై ఏబీఎన్ కథనం.. స్పందించిన ఎమ్మెల్యే
ABN Andhrajyothy Article: గురుకుల విద్యార్థుల సమస్యలపై ఏబీఎన్ కథనం.. స్పందించిన ఎమ్మెల్యే
కదిరి ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల విద్యార్థుల సమస్యలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇటీవల ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ క్రమంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనంపై ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ స్పందించారు.
కదిరి ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల విద్యార్థుల సమస్యలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇటీవల ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ క్రమంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనంపై ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ స్పందించారు.