AP News: అవి ముమ్మాటికీ జగన్ హత్యలే.. మంత్రి కొల్లు రవీంద్ర షాకింగ్ కామెంట్స్..
AP News: అవి ముమ్మాటికీ జగన్ హత్యలే.. మంత్రి కొల్లు రవీంద్ర షాకింగ్ కామెంట్స్..
జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా తాగి 29 మంది చనిపోయిన ఘటన ముమ్మాటికీ జగన్ రెడ్డి హత్యలేనని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనంతా కల్తీ, దోపిడీ,
జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా తాగి 29 మంది చనిపోయిన ఘటన ముమ్మాటికీ జగన్ రెడ్డి హత్యలేనని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనంతా కల్తీ, దోపిడీ,