kumaram bheem asifabad- ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

రైతుల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమీషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, ఖమ్మం జిల్లా నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, అడ్డూరి లక్ష్మణ్‌, పొన్నం ప్రభాకర్‌, తుమ్మలనాగేశ్వర్‌రావు ఇతర అధికారులతో కలిసి ఆదివారం అన్ని జిల్లాల కలెక్టర్‌లు, అధికారులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

kumaram bheem asifabad- ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
రైతుల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమీషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, ఖమ్మం జిల్లా నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, అడ్డూరి లక్ష్మణ్‌, పొన్నం ప్రభాకర్‌, తుమ్మలనాగేశ్వర్‌రావు ఇతర అధికారులతో కలిసి ఆదివారం అన్ని జిల్లాల కలెక్టర్‌లు, అధికారులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు.