జిల్లాలో మృగశిర కార్తె ప్రారంభం రోజున సోమవారం చేపల కొనుగోళ్లకు ప్రజలు ఎగబడ్డారు. వాంకిడి మండల కేంద్రంలో శనివారం చేపల వ్యాపారం జోరుగా సాగింది. మృగశిర కార్తే రోజును పురస్కరించుకుని ప్రజలు చేపల కొనుగోలుకు పరుగులు తీశారు. ఈ సందర్బంగా మార్కెట్లో చేపల వ్యాపారానికి గిరాకి పెరిగింది. బంబార, నవేధరి, నార్లపూర్, చిక్లి, చెరువులతో పాటు అడ ప్రాజేక్టు, వాంకిడి పెద్ద వాగు నుండి చేపలను తీసుకువచ్చి వ్యాపారులు అమ్మకాలు జరుపుకున్నారు. వాటి వంటకాలు తినడం ద్వారా ఆరోగ్యపరంగా ప్రయోజనాలు ఉండటమే దీనికి కారణం.
జిల్లాలో మృగశిర కార్తె ప్రారంభం రోజున సోమవారం చేపల కొనుగోళ్లకు ప్రజలు ఎగబడ్డారు. వాంకిడి మండల కేంద్రంలో శనివారం చేపల వ్యాపారం జోరుగా సాగింది. మృగశిర కార్తే రోజును పురస్కరించుకుని ప్రజలు చేపల కొనుగోలుకు పరుగులు తీశారు. ఈ సందర్బంగా మార్కెట్లో చేపల వ్యాపారానికి గిరాకి పెరిగింది. బంబార, నవేధరి, నార్లపూర్, చిక్లి, చెరువులతో పాటు అడ ప్రాజేక్టు, వాంకిడి పెద్ద వాగు నుండి చేపలను తీసుకువచ్చి వ్యాపారులు అమ్మకాలు జరుపుకున్నారు. వాటి వంటకాలు తినడం ద్వారా ఆరోగ్యపరంగా ప్రయోజనాలు ఉండటమే దీనికి కారణం.