kumaram bheem asifabad- కొత్త పింఛన్లు ఎప్పుడో..?

కొత్త గా పింఛన్లు పొందేందుకు దరఖాస్తులు చేసుకున్న వారు ప్రభుత్వం నుంచి మంజూరుకు వేచి చూస్తు న్నారు. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధ్యాప్యంతో ఉన్నవారితో పాటు దివ్యాంగులకు, ఒంటరి మహిళలు, వితం తువుల నెలనెలా సాయం అందజేస్తోంది. ఇవి వారి కెంతో అవసరానికి ఉపయోగపడుతున్నాయి. తెలం గాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2022లో అప్పటి ప్రభుత్వం పించన్లను మంజూరు చేసిఅర్హులైన ప్రతీ ఒక్కరికీ రూ. 2016 అందజేస్తుంది. 57 సంవత్సరాలు దాటిన వారికి వృద్ధులలకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు పించన్లను రూ. 4వేలకు, 6వేలకు పెంచుతామని ఇప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు పింఛన్ల పెంపు అటుంచితే.. కొత్తగా అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయడం లేదు

kumaram bheem asifabad- కొత్త పింఛన్లు ఎప్పుడో..?
కొత్త గా పింఛన్లు పొందేందుకు దరఖాస్తులు చేసుకున్న వారు ప్రభుత్వం నుంచి మంజూరుకు వేచి చూస్తు న్నారు. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధ్యాప్యంతో ఉన్నవారితో పాటు దివ్యాంగులకు, ఒంటరి మహిళలు, వితం తువుల నెలనెలా సాయం అందజేస్తోంది. ఇవి వారి కెంతో అవసరానికి ఉపయోగపడుతున్నాయి. తెలం గాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2022లో అప్పటి ప్రభుత్వం పించన్లను మంజూరు చేసిఅర్హులైన ప్రతీ ఒక్కరికీ రూ. 2016 అందజేస్తుంది. 57 సంవత్సరాలు దాటిన వారికి వృద్ధులలకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు పించన్లను రూ. 4వేలకు, 6వేలకు పెంచుతామని ఇప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు పింఛన్ల పెంపు అటుంచితే.. కొత్తగా అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయడం లేదు