క్రీడల్లో గెలుపోటములు సహజమని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి అబ్దుల్ నదీమ్ ఖుద్దుషీ అన్నారు. స్థానిక తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాల, పాఠశాలలో జరిగిన మూడో జోష్ జిల్లా స్థాయి క్రీడా పోటీల ముగింపు సభలో ఆదివారం ఆయన మాట్లాడారు. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా విద్యార్థులను ప్రోత్సహిస్తుందన్నారు.
క్రీడల్లో గెలుపోటములు సహజమని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి అబ్దుల్ నదీమ్ ఖుద్దుషీ అన్నారు. స్థానిక తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాల, పాఠశాలలో జరిగిన మూడో జోష్ జిల్లా స్థాయి క్రీడా పోటీల ముగింపు సభలో ఆదివారం ఆయన మాట్లాడారు. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా విద్యార్థులను ప్రోత్సహిస్తుందన్నారు.