టీడీపీతోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి: విప్‌

టీడీపీతోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ విప్‌, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ తెలిపారు. మండలంలోని కుత్తుమలో సామాజిక భవనం, సీసీ రోడ్లను సర్పంచ్‌ సనపల సరళతో కలిసి ఆదివారం ప్రారంభించారు.

టీడీపీతోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి: విప్‌
టీడీపీతోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ విప్‌, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ తెలిపారు. మండలంలోని కుత్తుమలో సామాజిక భవనం, సీసీ రోడ్లను సర్పంచ్‌ సనపల సరళతో కలిసి ఆదివారం ప్రారంభించారు.