పోలియో రహిత సమాజమే లక్ష్యం

పోలియో రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలని మ హబూబ్‌నగర్‌ నగరపాలక సంస్థ మేయర్‌ గుమ్మల మమత శ్రీనివాస్‌ అన్నారు.

పోలియో రహిత సమాజమే లక్ష్యం
పోలియో రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలని మ హబూబ్‌నగర్‌ నగరపాలక సంస్థ మేయర్‌ గుమ్మల మమత శ్రీనివాస్‌ అన్నారు.