PRIZES: పదో తరగతి విద్యార్థులకు నగదు బహుమతులు

ఇటీవల విడుదల చేసిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 500పైగా మార్కులు సాధించిన స్థానిక ఆదర్శపాఠశాలలోని 16మంది విద్యార్థులకు సోమవారం పాఠశాల ప్రిన్సిపాల్‌ ఓబులరెడ్డి, స్కూల్‌ కమిటీ చైర్మన నారాయణస్వామి నగదు బహుమతులు అందజేశారు.

PRIZES: పదో తరగతి విద్యార్థులకు నగదు బహుమతులు
ఇటీవల విడుదల చేసిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 500పైగా మార్కులు సాధించిన స్థానిక ఆదర్శపాఠశాలలోని 16మంది విద్యార్థులకు సోమవారం పాఠశాల ప్రిన్సిపాల్‌ ఓబులరెడ్డి, స్కూల్‌ కమిటీ చైర్మన నారాయణస్వామి నగదు బహుమతులు అందజేశారు.