జగిత్యాల వజరైవాడలో ఉద్రిక్తతలు.. మృతదేహం చుట్టూ ఆస్తి వివాదం
జగిత్యాల వజరైవాడలో ఉద్రిక్తతలు.. మృతదేహం చుట్టూ ఆస్తి వివాదం
జగిత్యాల జిల్లా వజరైవాడలో ఆస్తి వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అనారోగ్యంతో మాధురి అనే మహిళ మృతి చెందగా.. ఆమె మృతదేహాన్ని కేంద్రంగా చేసుకుని కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే..
జగిత్యాల జిల్లా వజరైవాడలో ఆస్తి వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అనారోగ్యంతో మాధురి అనే మహిళ మృతి చెందగా.. ఆమె మృతదేహాన్ని కేంద్రంగా చేసుకుని కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే..