నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి కె. మల్లారెడ్డి ఇళ్లపై తెలంగాణ ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో జరిపిన ఈ తనిఖీల్లో రూ. 3 కోట్ల విలువైన అస్తులను అధికారులు గుర్తించారు.
నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి కె. మల్లారెడ్డి ఇళ్లపై తెలంగాణ ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో జరిపిన ఈ తనిఖీల్లో రూ. 3 కోట్ల విలువైన అస్తులను అధికారులు గుర్తించారు.