Telangana: కరెంట్ బిల్లులపై తెలంగాణ ప్రజలకు శుభవార్త.. ఏడాది పాటు పెంపు లేనట్లే..
Telangana: కరెంట్ బిల్లులపై తెలంగాణ ప్రజలకు శుభవార్త.. ఏడాది పాటు పెంపు లేనట్లే..
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది, విద్యుత్ వినియోగదారుల నుంచి ఏడాది పాటు సర్ ఛార్జి వసూలు చేయకూడదని నిర్ణయించింది. దీంతో కరెంట్ బిల్లులు ఇప్పట్లో పెరగవు. సామాన్య ప్రజలకు ఇది ఊరటగా చెప్పవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది, విద్యుత్ వినియోగదారుల నుంచి ఏడాది పాటు సర్ ఛార్జి వసూలు చేయకూడదని నిర్ణయించింది. దీంతో కరెంట్ బిల్లులు ఇప్పట్లో పెరగవు. సామాన్య ప్రజలకు ఇది ఊరటగా చెప్పవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.