రూ.5,456 కోట్ల టీటీడీ వార్షిక బడ్జెట్కు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. తిరుపతిలోని వకుళమాత ఆలయంలో గోవింద అక్షరమాల కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. శ్రీవారి ముడుపు పత్రం పథకాన్ని ప్రారంభించనున్నారు.
రూ.5,456 కోట్ల టీటీడీ వార్షిక బడ్జెట్కు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. తిరుపతిలోని వకుళమాత ఆలయంలో గోవింద అక్షరమాల కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. శ్రీవారి ముడుపు పత్రం పథకాన్ని ప్రారంభించనున్నారు.