అది పవిత్ర నగరం.. మద్యం, మాంసం, పొగాకు బంద్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

స్వర్ణ దేవాలయ పవిత్రతను కాపాడే ఉద్దేశంతో అమృత్‌సర్‌లోని ఓల్డ్ సిటీని పంజాబ్ ప్రభుత్వం పవిత్ర నగరంగా ప్రకటించింది. ఇందులో భాగంగా అక్కడ మాంసం, పొగాకు, మద్యం విక్రయాలపై నిషేధం విధించింది. అయితే ఈ నిర్ణయం వల్ల తరతరాలుగా వ్యాపారం చేసుకుంటున్న వందలాది కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. అలాంటి వారికి పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ.. తమ భవిష్యత్తుపై వ్యాపారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

అది పవిత్ర నగరం.. మద్యం, మాంసం, పొగాకు బంద్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
స్వర్ణ దేవాలయ పవిత్రతను కాపాడే ఉద్దేశంతో అమృత్‌సర్‌లోని ఓల్డ్ సిటీని పంజాబ్ ప్రభుత్వం పవిత్ర నగరంగా ప్రకటించింది. ఇందులో భాగంగా అక్కడ మాంసం, పొగాకు, మద్యం విక్రయాలపై నిషేధం విధించింది. అయితే ఈ నిర్ణయం వల్ల తరతరాలుగా వ్యాపారం చేసుకుంటున్న వందలాది కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. అలాంటి వారికి పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ.. తమ భవిష్యత్తుపై వ్యాపారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.