అందరినీ క్షేమంగా తీసుకొస్తాం: మంత్రి కొండపల్లి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి ఆంధ్రులెవరూ అధైర్య పడొద్దని, అందరినీ క్షేమంగా తీసుకొస్తామని రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ భరోసా ఇచ్చారు.

అందరినీ క్షేమంగా తీసుకొస్తాం: మంత్రి కొండపల్లి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి ఆంధ్రులెవరూ అధైర్య పడొద్దని, అందరినీ క్షేమంగా తీసుకొస్తామని రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ భరోసా ఇచ్చారు.