కర్ణాటకలో ఏపీ సీఐసీ, ఆర్టీఐ కమిషనర్ల పర్యటన

కర్ణాటక సమాచార కమిషన్‌ పనితీరు అధ్యయనానికి ఏపీ చీఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ కమిషనర్‌ (సీఐసీ) వజ్జా శ్రీనివాసరావు నేతృత్వంలోని ఆర్టీఐ కమిషనర్లు ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్లారు.

కర్ణాటకలో ఏపీ సీఐసీ, ఆర్టీఐ కమిషనర్ల పర్యటన
కర్ణాటక సమాచార కమిషన్‌ పనితీరు అధ్యయనానికి ఏపీ చీఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ కమిషనర్‌ (సీఐసీ) వజ్జా శ్రీనివాసరావు నేతృత్వంలోని ఆర్టీఐ కమిషనర్లు ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్లారు.