అమర్‌నాథ్ యాత్రికులకు ప్రధాని శుభాకాంక్షలు.. 'ఐదు సంకల్పాలు' స్వీకరించాలని పిలుపు

జమ్మూ కశ్మీర్‌లో నేటి నుంచి ప్రారంభమైన వార్షిక అమర్‌నాథ్ యాత్రను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శివ భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ యాత్ర సందర్భంగా భక్తులందరూ ఐదు ముఖ్యమైన సంకల్పాలను స్వీకరించాలని ప్రధాని పిలుపునిచ్చారు.

అమర్‌నాథ్ యాత్రికులకు ప్రధాని శుభాకాంక్షలు.. 'ఐదు సంకల్పాలు' స్వీకరించాలని పిలుపు
జమ్మూ కశ్మీర్‌లో నేటి నుంచి ప్రారంభమైన వార్షిక అమర్‌నాథ్ యాత్రను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శివ భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ యాత్ర సందర్భంగా భక్తులందరూ ఐదు ముఖ్యమైన సంకల్పాలను స్వీకరించాలని ప్రధాని పిలుపునిచ్చారు.