ఆర్టిజన్‌లను పట్టించుకోని కాంగ్రెస్‌ ప్రభుత్వం

సమస్యలను పరిష్క రించాలని డిమాండ్‌ చేస్తూ ఐదు రోజులుగా మంచిర్యాలలోని సబ్‌ స్టేషన్‌ వద్ద సమ్మె చేస్తున్న విద్యుత్‌ ఆర్టిజన్‌ కార్మికులను కాంగ్రెస్‌ ప్రభుత్వం ప ట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి పేర్కొ న్నారు.

ఆర్టిజన్‌లను పట్టించుకోని కాంగ్రెస్‌ ప్రభుత్వం
సమస్యలను పరిష్క రించాలని డిమాండ్‌ చేస్తూ ఐదు రోజులుగా మంచిర్యాలలోని సబ్‌ స్టేషన్‌ వద్ద సమ్మె చేస్తున్న విద్యుత్‌ ఆర్టిజన్‌ కార్మికులను కాంగ్రెస్‌ ప్రభుత్వం ప ట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి పేర్కొ న్నారు.