ఆర్మూర్లో తాళం వేసిన ఆరు ఇండ్లల్లో చోరీ
ఆర్మూర్లో ఆదివారం అర్ధరాత్రి తర్వాత తాళం వేసిన ఆరు ఇండ్లల్లో చోరీ జరిగింది. ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ వివరాల ప్రకారం.. హుస్నాబాద్ గల్లీలో పాల గంగాధర్ తనకు చెందిన ఓ పోర్షన్కు తాళాలు వేసి మరో పోర్షన్ లో పడుకున్నారు.