తిరుమల కల్తీ నెయ్యి కేసులో త్వరలో ఛార్జిషీట్ దాఖలు చేయనున్న సిట్!

తిరుమల వెంకన్న స్వామి లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించిన నెయ్యి కల్తీ కేసులో సీబీఐ నేతృత్వంలోని సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. మరికొన్ని రోజుల్లో రెండో ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది.

తిరుమల కల్తీ నెయ్యి కేసులో త్వరలో ఛార్జిషీట్ దాఖలు చేయనున్న సిట్!
తిరుమల వెంకన్న స్వామి లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించిన నెయ్యి కల్తీ కేసులో సీబీఐ నేతృత్వంలోని సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. మరికొన్ని రోజుల్లో రెండో ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది.