ఇటలీలో ఇద్దరు భారతీయుల మృతి.. గురుద్వారా నుంచి బయటకు వస్తుండగా కాల్చడంతో..!

ఇటలీలో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మృతులిద్దరూ వైశాఖి పండుగ వేళ దైవదర్శనం చేసుకుని, ప్రార్థనా మందిరం నుంచి బయటకు వస్తుండగానే.. ఓ ఆగంతకుడు వీరిపై కాల్పులు జరిపాడు. ఈక్రమంలోనే తీవ్ర రక్తస్రావమై వారిద్దరూ కుప్పకూలారు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఎవరో పక్కా ప్లాన్‌తోనే ఈ హత్యకు పాల్పడినట్లు చెప్పారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.

ఇటలీలో ఇద్దరు భారతీయుల మృతి.. గురుద్వారా నుంచి బయటకు వస్తుండగా కాల్చడంతో..!
ఇటలీలో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మృతులిద్దరూ వైశాఖి పండుగ వేళ దైవదర్శనం చేసుకుని, ప్రార్థనా మందిరం నుంచి బయటకు వస్తుండగానే.. ఓ ఆగంతకుడు వీరిపై కాల్పులు జరిపాడు. ఈక్రమంలోనే తీవ్ర రక్తస్రావమై వారిద్దరూ కుప్పకూలారు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఎవరో పక్కా ప్లాన్‌తోనే ఈ హత్యకు పాల్పడినట్లు చెప్పారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.