ఏప్రిల్ 17.. ప్రజాస్వామ్యానికి చీకటి రోజు: కేంద్ర మంత్రి బండి సంజయ్

మహిళలకు మేలు చేసేలా తెచ్చిన మూడు బిల్లులు నెగ్గకపోవడం... దేశ ప్రజాస్వామ్యానికి ఏప్రిల్ 17 చీకటి రోజు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు.

ఏప్రిల్ 17.. ప్రజాస్వామ్యానికి చీకటి రోజు: కేంద్ర మంత్రి బండి సంజయ్
మహిళలకు మేలు చేసేలా తెచ్చిన మూడు బిల్లులు నెగ్గకపోవడం... దేశ ప్రజాస్వామ్యానికి ఏప్రిల్ 17 చీకటి రోజు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు.