కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (CWC) సమావేశంలో కీలక నిర్ణయం.. జనవరి 5 నుంచి ప్రారంభం..

Revanth Reddy: జనవరి 5 నుండి దేశ వ్యాప్తంగా “మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం” బచావో ఉద్యమం ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. నేడు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖర్గే సారథ్యంలో జరిగిన పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి సమావేశం ఈ మేరకు తీర్మానించిందని సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలిపారు. మహాత్ముడి పేరుతో తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవాలని CWC తీర్మానించిందన్నారు.

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (CWC) సమావేశంలో కీలక నిర్ణయం.. జనవరి 5 నుంచి ప్రారంభం..
Revanth Reddy: జనవరి 5 నుండి దేశ వ్యాప్తంగా “మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం” బచావో ఉద్యమం ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. నేడు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖర్గే సారథ్యంలో జరిగిన పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి సమావేశం ఈ మేరకు తీర్మానించిందని సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలిపారు. మహాత్ముడి పేరుతో తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవాలని CWC తీర్మానించిందన్నారు.