గ్రామ స్థాయి నుంచి కాం గ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని వక్ఫ్బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హు స్సేన్, సుడా చైర్మన్ నరేందర్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అధ్యక్షతన పార్టీ సం స్థాగత నిర్మాణ సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు.
గ్రామ స్థాయి నుంచి కాం గ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని వక్ఫ్బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హు స్సేన్, సుడా చైర్మన్ నరేందర్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అధ్యక్షతన పార్టీ సం స్థాగత నిర్మాణ సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు.