ఎయిర్‌లైన్స్‌ను విక్రయించిన పాకిస్తాన్.. రూ. 4,300 కోట్లకు అమ్మకం, ఎవరు కొనుగోలు చేశారంటే?

పాక్ సంచలన నిర్ణయం తీసుకుంది. జాతీయ విమానయాన సంస్థ పీఐఏను విక్రయించింది. రూ. 4,320 కోట్లకు ఆరిఫ్ హబీబ్ గ్రూప్‌కు అమ్మేసింది. ఐఎంఎఫ్ ఆర్థిక ప్యాకేజీని పొందేందుకు చేపట్టిన ఈ ప్రైవేటీకరణ ప్రక్రియలో.. కొనుగోలుదారులు రాబోయే 5 ఏళ్లలో మరో రూ. 2,560 కోట్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. నష్టాల ఊబిలో ఉన్న పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్‌ను గట్టెక్కించేందుకు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఎయిర్‌లైన్స్‌ను విక్రయించిన పాకిస్తాన్.. రూ. 4,300 కోట్లకు అమ్మకం, ఎవరు కొనుగోలు చేశారంటే?
పాక్ సంచలన నిర్ణయం తీసుకుంది. జాతీయ విమానయాన సంస్థ పీఐఏను విక్రయించింది. రూ. 4,320 కోట్లకు ఆరిఫ్ హబీబ్ గ్రూప్‌కు అమ్మేసింది. ఐఎంఎఫ్ ఆర్థిక ప్యాకేజీని పొందేందుకు చేపట్టిన ఈ ప్రైవేటీకరణ ప్రక్రియలో.. కొనుగోలుదారులు రాబోయే 5 ఏళ్లలో మరో రూ. 2,560 కోట్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. నష్టాల ఊబిలో ఉన్న పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్‌ను గట్టెక్కించేందుకు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.