Andhra Pradesh: రౌడీయిజం చేస్తే రాష్ట్రం నుంచి తరిమేస్తాం.. సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్..

నేరాలు, రౌడీయిజంపై రాజీలేని పోరాటం చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల వంటి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి నేరాలను నివారించాలని పోలీసులను ఆదేశించారు. తిరుపతిలో భక్తుల భద్రతతో పాటు డ్రగ్స్, ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రణకు సంబంధించి పోలీసులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.

Andhra Pradesh: రౌడీయిజం చేస్తే రాష్ట్రం నుంచి తరిమేస్తాం.. సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్..
నేరాలు, రౌడీయిజంపై రాజీలేని పోరాటం చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల వంటి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి నేరాలను నివారించాలని పోలీసులను ఆదేశించారు. తిరుపతిలో భక్తుల భద్రతతో పాటు డ్రగ్స్, ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రణకు సంబంధించి పోలీసులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.