ఖమ్మంలో ఇళ్ల కూల్చివేతపై హెచ్చార్సీలో ఫిర్యాదు

ఖమ్మంలో అధికారులు 600 ఇళ్లను కూల్చివేశారని ఆరోపిస్తూ న్యాయవాది ఇమ్మినేని రామారావు మానవ హక్కుల కమిషన్‌ (హెచ్చార్సీ)లో ఫిర్యాదు చేశారు.

ఖమ్మంలో ఇళ్ల కూల్చివేతపై హెచ్చార్సీలో ఫిర్యాదు
ఖమ్మంలో అధికారులు 600 ఇళ్లను కూల్చివేశారని ఆరోపిస్తూ న్యాయవాది ఇమ్మినేని రామారావు మానవ హక్కుల కమిషన్‌ (హెచ్చార్సీ)లో ఫిర్యాదు చేశారు.