ములుగు జిల్లా మంగపేట మండలం బుచ్చంపేట గ్రామానికి చెందిన చిలుకూరి రాజ్కుమార్(21) గోదావరిలో గల్లంతయ్యాడు. మండలంలోని పొదుమూరు గ్రామం సమీపంలో గోదావరి నది ఒడ్డున రాజ్కుమార్కు చెందిన బ్యాగ్, చెప్పులు కనిపించడంతో బంధువులు ఆందోళనకు గురయ్యారు
ములుగు జిల్లా మంగపేట మండలం బుచ్చంపేట గ్రామానికి చెందిన చిలుకూరి రాజ్కుమార్(21) గోదావరిలో గల్లంతయ్యాడు. మండలంలోని పొదుమూరు గ్రామం సమీపంలో గోదావరి నది ఒడ్డున రాజ్కుమార్కు చెందిన బ్యాగ్, చెప్పులు కనిపించడంతో బంధువులు ఆందోళనకు గురయ్యారు