గిరిజన ప్రాంతంలో గుళి పద్ధతిలో రాగి(చోడి) సాగు చేసుకోవడం వల్ల రెట్టింపు దిగుబడులు సాధించవచ్చునని శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఈ పద్ధతిలో సాగు చేసిన రైతులు మూడు రెట్లు అధికంగా ఎకరాకు 14-16 క్వింటాళ్ల దిగుబడులు సాధిస్తున్నారు.
గిరిజన ప్రాంతంలో గుళి పద్ధతిలో రాగి(చోడి) సాగు చేసుకోవడం వల్ల రెట్టింపు దిగుబడులు సాధించవచ్చునని శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఈ పద్ధతిలో సాగు చేసిన రైతులు మూడు రెట్లు అధికంగా ఎకరాకు 14-16 క్వింటాళ్ల దిగుబడులు సాధిస్తున్నారు.