జాతీయ గీతంతో సమానంగా వందేమాతరం.. అగౌరవపరిస్తే మూడేళ్ల జైలు శిక్ష పడేలా కొత్త చట్టం

భారత స్వాతంత్ర్యోద్యమానికి ప్రాణ వాయువుగా నిలిచిన వందేమాతరం గేయానికి మోదీ సర్కార్ అత్యున్నత గౌరవాన్ని కల్పించబోతోంది. జాతీయ గీతంతో సమానంగా జాతీయ గేయానికి కూడా చట్టపరమైన రక్షణ కల్పిస్తూ కేంద్ర కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై వందేమాతరం ఆలపించేటప్పుడు అగౌరవంగా ప్రవర్తించినా, అడ్డుకున్నా మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించనున్నారు. బెంగాల్ గడ్డపై బీజేపీ జెండా ఎగరేసిన మరుసటి రోజే.. సర్కారు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హంగా నిలుస్తోంది.

జాతీయ గీతంతో సమానంగా వందేమాతరం.. అగౌరవపరిస్తే మూడేళ్ల జైలు శిక్ష పడేలా కొత్త చట్టం
భారత స్వాతంత్ర్యోద్యమానికి ప్రాణ వాయువుగా నిలిచిన వందేమాతరం గేయానికి మోదీ సర్కార్ అత్యున్నత గౌరవాన్ని కల్పించబోతోంది. జాతీయ గీతంతో సమానంగా జాతీయ గేయానికి కూడా చట్టపరమైన రక్షణ కల్పిస్తూ కేంద్ర కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై వందేమాతరం ఆలపించేటప్పుడు అగౌరవంగా ప్రవర్తించినా, అడ్డుకున్నా మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించనున్నారు. బెంగాల్ గడ్డపై బీజేపీ జెండా ఎగరేసిన మరుసటి రోజే.. సర్కారు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హంగా నిలుస్తోంది.