జూన్‌ 2లోగా పీఆర్సీ అమలుచేయాలి

జూన్‌ 2వ తేదీలోగా ఉద్యోగులకు పీఆర్సీని అమలు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశా రు. శుక్రవారం రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేర కు కలెక్టరేట్‌ ఉద్యోగులందరూ భోజన విరామం లో నల్ల బ్యాడ్జీలతో ధర్నా నిర్వహించారు.

జూన్‌ 2లోగా పీఆర్సీ అమలుచేయాలి
జూన్‌ 2వ తేదీలోగా ఉద్యోగులకు పీఆర్సీని అమలు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశా రు. శుక్రవారం రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేర కు కలెక్టరేట్‌ ఉద్యోగులందరూ భోజన విరామం లో నల్ల బ్యాడ్జీలతో ధర్నా నిర్వహించారు.