ప్రతిపక్షాలపై మంత్రి లోకేశ్ ఆగ్రహం.. దక్షిణ భారత్కు నష్టమే అంటూ వ్యాఖ్య
ప్రతిపక్షాలపై మంత్రి లోకేశ్ ఆగ్రహం.. దక్షిణ భారత్కు నష్టమే అంటూ వ్యాఖ్య
డీలిమిటేషన్, రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాలు అడ్డుకోవడంపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. వారి నిర్ణయంతో దక్షిణ భారత్, ఈశాన్య రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని ఆగ్రహించారు.
డీలిమిటేషన్, రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాలు అడ్డుకోవడంపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. వారి నిర్ణయంతో దక్షిణ భారత్, ఈశాన్య రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని ఆగ్రహించారు.