భార్య చితికి నిప్పు పెట్టి వచ్చేసరికి కూతురు శవంగా మారిపోతే.. గుండెల్ని పిండేసే ఘటన

కర్నూలు జిల్లా చిలకలడోన సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఒకే కుటుంబానికి చెందిన తల్లి, కూతురు మృతి చెందగా మరో కూతురు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. ఈ విషాదం కుటుంబాన్ని పూర్తిగా ఛిన్నాభిన్నం చేసింది.

భార్య చితికి నిప్పు పెట్టి వచ్చేసరికి కూతురు శవంగా మారిపోతే.. గుండెల్ని పిండేసే ఘటన
కర్నూలు జిల్లా చిలకలడోన సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఒకే కుటుంబానికి చెందిన తల్లి, కూతురు మృతి చెందగా మరో కూతురు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. ఈ విషాదం కుటుంబాన్ని పూర్తిగా ఛిన్నాభిన్నం చేసింది.