ధైర్యం ఉంటే పార్లమెంటులో మాట్లాడండి.. పిరికితనంతో కెమెరా ముందు కాదు.. మోదీకి దీదీ కౌంటర్

ప్రధాని మోదీని ఉద్దేశించి.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించాలనుకుంటే నేరుగా పార్లమెంటు వేదికగా మాట్లాడాలని హితవు పలికారు. పిరికితనంతో, కపటత్వంతో కెమెరా ముందు మాట్లాడొద్దని పేర్కొన్నారు. ఇక మహిళా రిజర్వేషన్ల బిల్లు ముసుగులో డీలిమిటేషన్ బిల్లును తీసుకువచ్చారని మండిపడ్డ దీదీ.. మహిళలకు అత్యధిక రిజర్వేషన్లు ఇచ్చింది తామేనని తేల్చి చెప్పారు.

ధైర్యం ఉంటే పార్లమెంటులో మాట్లాడండి.. పిరికితనంతో కెమెరా ముందు కాదు.. మోదీకి దీదీ కౌంటర్
ప్రధాని మోదీని ఉద్దేశించి.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించాలనుకుంటే నేరుగా పార్లమెంటు వేదికగా మాట్లాడాలని హితవు పలికారు. పిరికితనంతో, కపటత్వంతో కెమెరా ముందు మాట్లాడొద్దని పేర్కొన్నారు. ఇక మహిళా రిజర్వేషన్ల బిల్లు ముసుగులో డీలిమిటేషన్ బిల్లును తీసుకువచ్చారని మండిపడ్డ దీదీ.. మహిళలకు అత్యధిక రిజర్వేషన్లు ఇచ్చింది తామేనని తేల్చి చెప్పారు.