టీటీడీ ఉద్యోగుల వైద్య ఖర్చులకు మోక్షం

టీటీడీ ఈహెచ్‌ఎ్‌స పథకంలో ఏర్పడిన నిధుల కొరతను పరిష్కరించి ఉద్యోగులు, పెన్షనర్ల వైద్య ఖర్చులను రీయింబర్స్‌మెంట్‌ చేస్తున్నారు. 2022 నుంచి 2026 ఏప్రిల్‌ నాటికి స్విమ్స్‌, బర్డ్‌, ఇతర ఆస్పత్రులకు వైద్య ఖర్చుల బిల్లులు చెల్లించడానికి సిద్ధమయ్యారు. గరిష్ఠ పరిమితి రూ.3లక్షల కంటే ఎక్కువగా ఖర్చయిన కొన్ని వైద్య కేసుల్లో ఉద్యోగి/పింఛనుదారులు అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో స్విమ్స్‌, బర్డ్‌ ఆస్పత్రులకు రూ.17.80 కోట్లు, ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.13.90 కోట్లను కలిపి మొత్తం రూ.31.7 కోట్లను చెల్లించడానికి టీటీడీ బోర్డు ఇటీవల తీసుకున్న నిర్ణయం వారికి ఉపశమనం కలిగిస్తోంది.

టీటీడీ ఉద్యోగుల వైద్య ఖర్చులకు మోక్షం
టీటీడీ ఈహెచ్‌ఎ్‌స పథకంలో ఏర్పడిన నిధుల కొరతను పరిష్కరించి ఉద్యోగులు, పెన్షనర్ల వైద్య ఖర్చులను రీయింబర్స్‌మెంట్‌ చేస్తున్నారు. 2022 నుంచి 2026 ఏప్రిల్‌ నాటికి స్విమ్స్‌, బర్డ్‌, ఇతర ఆస్పత్రులకు వైద్య ఖర్చుల బిల్లులు చెల్లించడానికి సిద్ధమయ్యారు. గరిష్ఠ పరిమితి రూ.3లక్షల కంటే ఎక్కువగా ఖర్చయిన కొన్ని వైద్య కేసుల్లో ఉద్యోగి/పింఛనుదారులు అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో స్విమ్స్‌, బర్డ్‌ ఆస్పత్రులకు రూ.17.80 కోట్లు, ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.13.90 కోట్లను కలిపి మొత్తం రూ.31.7 కోట్లను చెల్లించడానికి టీటీడీ బోర్డు ఇటీవల తీసుకున్న నిర్ణయం వారికి ఉపశమనం కలిగిస్తోంది.