టీడీపీ కార్యకర్తగా గర్వపడేలా వారి గౌర వాన్ని పరిరక్షిస్తామని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. మెళియాపుట్టి మండలంలోని జాడుపల్లి పంచాయతీ పరిధి నుంచి వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారిని పాతపట్నంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు టీడీపీ కండువాలను వేసి సోమవారం ఆహ్వానించారు.
టీడీపీ కార్యకర్తగా గర్వపడేలా వారి గౌర వాన్ని పరిరక్షిస్తామని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. మెళియాపుట్టి మండలంలోని జాడుపల్లి పంచాయతీ పరిధి నుంచి వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారిని పాతపట్నంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు టీడీపీ కండువాలను వేసి సోమవారం ఆహ్వానించారు.