టీడీపీ రాష్ట్ర కమిటీలో ముగ్గురికి స్థానం

తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం బుధవారం ప్రకటించించిన రాష్ట్ర కమిటీలో జిల్లాకు చెందిన ముగ్గురు నేతలకు స్థానం దక్కింది. టీడీపీ రాష్ట్ర కమిటీలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నేతలకు సముచిత స్థానం కల్పించి, కమిటీల్లో పలువురు నేతలకు పదవులను కట్టబెట్టారు.

టీడీపీ రాష్ట్ర కమిటీలో ముగ్గురికి స్థానం
తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం బుధవారం ప్రకటించించిన రాష్ట్ర కమిటీలో జిల్లాకు చెందిన ముగ్గురు నేతలకు స్థానం దక్కింది. టీడీపీ రాష్ట్ర కమిటీలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నేతలకు సముచిత స్థానం కల్పించి, కమిటీల్లో పలువురు నేతలకు పదవులను కట్టబెట్టారు.