ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు క్లీన్ చిట్.. స్పందించిన అన్నాహజారే

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా 23 మందిని రౌస్ ఎవెన్యూ కోర్టు నిర్దోషులుగా తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై కే్జ్రీవాల్ గురువు, సామాజిక కార్యకర్త అన్నా హాజారే స్పందించారు. కోర్టు తీర్పును గౌరవించాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తాను గతంలో తన శిష్యుడిపై చేసిన విమర్శలకు కూడా వివరణ ఇచ్చారు. అప్పట్లో కోర్టు తీర్పు రాలేదని ఆయన అన్నారు.

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు క్లీన్ చిట్.. స్పందించిన అన్నాహజారే
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా 23 మందిని రౌస్ ఎవెన్యూ కోర్టు నిర్దోషులుగా తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై కే్జ్రీవాల్ గురువు, సామాజిక కార్యకర్త అన్నా హాజారే స్పందించారు. కోర్టు తీర్పును గౌరవించాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తాను గతంలో తన శిష్యుడిపై చేసిన విమర్శలకు కూడా వివరణ ఇచ్చారు. అప్పట్లో కోర్టు తీర్పు రాలేదని ఆయన అన్నారు.