శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి ఆలయం.. అప్పాలమ్మ అనే జమీందారు త్యాగం.. ముచికుంద స్వామి ప్రతిష్టించిన విగ్రహం.. ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన మిల్లంపల్లి గ్రామం రికార్డుల్లో ఉంది కానీ క్షేత్రస్థాయిలో కనుమరుగైపోయింది. ప్రస్తుతం వేగినాటి కోటయ్య కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సచివాలయ కష్టాలు, సపరేట్ పంచాయతీ కోసం వారు చేస్తున్న పోరాటం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి ఆలయం.. అప్పాలమ్మ అనే జమీందారు త్యాగం.. ముచికుంద స్వామి ప్రతిష్టించిన విగ్రహం.. ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన మిల్లంపల్లి గ్రామం రికార్డుల్లో ఉంది కానీ క్షేత్రస్థాయిలో కనుమరుగైపోయింది. ప్రస్తుతం వేగినాటి కోటయ్య కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సచివాలయ కష్టాలు, సపరేట్ పంచాయతీ కోసం వారు చేస్తున్న పోరాటం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..