పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలో 11 ఏండ్ల కింద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురి మృతికి కారణమైన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన కారు డ్రైవర్ చిప్ప హరీశ్కు రెండేండ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ గోదావరిఖని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నల్లాల వెంకట సచిన్ రెడ్డి బుధవారం తీర్పునిచ్చారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలో 11 ఏండ్ల కింద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురి మృతికి కారణమైన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన కారు డ్రైవర్ చిప్ప హరీశ్కు రెండేండ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ గోదావరిఖని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నల్లాల వెంకట సచిన్ రెడ్డి బుధవారం తీర్పునిచ్చారు.