తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదంపై ఏకసభ్య కమిటీ

తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. నివేదికలన్నీ ఏకసభ్య కమిటీ ఎదుట ఉంచుతామని తెలిపారు.

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదంపై ఏకసభ్య కమిటీ
తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. నివేదికలన్నీ ఏకసభ్య కమిటీ ఎదుట ఉంచుతామని తెలిపారు.