త్వరితగతిన అందుబాటులోకి సీతాకోకచిలుక ప్రాజెక్టు

మండలంలోని మర్ధగుడ చాపరాయిని ఆనుకుని అటవీశాఖ ఆధ్వర్యంలో రూ.5.5 కోట్లతో చేపట్టిన సీతాకోకచిలుక ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను పీసీసీఎఫ్‌ (ప్రిన్సిపల్‌ ఛీప్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌) డాక్టర్‌ పీవీ చలపతిరావు ఆదేశించారు.

త్వరితగతిన అందుబాటులోకి సీతాకోకచిలుక ప్రాజెక్టు
మండలంలోని మర్ధగుడ చాపరాయిని ఆనుకుని అటవీశాఖ ఆధ్వర్యంలో రూ.5.5 కోట్లతో చేపట్టిన సీతాకోకచిలుక ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను పీసీసీఎఫ్‌ (ప్రిన్సిపల్‌ ఛీప్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌) డాక్టర్‌ పీవీ చలపతిరావు ఆదేశించారు.