రోడ్లపై, ప్రజా ప్రదేశాల్లో విచ్చలవిడిగా సంచరిస్తున్న పశువులు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. జిల్లాలోని మణుగూరు మండలం పీవీ కాలనీలో జరిగిన ఒక దురదృష్టకర సంఘటనలో ఎల్లమ్మ అనే వృద్ధురాలు పశువుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. అసలేం జరిగింది పూర్తి వివరాల్లోకి వెళితే..
రోడ్లపై, ప్రజా ప్రదేశాల్లో విచ్చలవిడిగా సంచరిస్తున్న పశువులు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. జిల్లాలోని మణుగూరు మండలం పీవీ కాలనీలో జరిగిన ఒక దురదృష్టకర సంఘటనలో ఎల్లమ్మ అనే వృద్ధురాలు పశువుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. అసలేం జరిగింది పూర్తి వివరాల్లోకి వెళితే..