'దేశం మొత్తం చూస్తోంది, సమాజానికి మంచిది కాదు.. వెంటనే బ్యాన్ చేయాలి': సీఎం చంద్రబాబుకు మేనకాగాంధీ లేఖ

Maneka Gandhi Letter To Chandrababu On Tirupati Gangamma Jatara: కేంద్ర మాజీ మంత్రి మేనకాగాంధీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. తిరుపతిలో ఈనెల 18, 19న గంగమ్మ ఆలయం దగ్ర జరిగే జంతు బలులను నిషేధించాలని కోరారు. ఈ జంతు బలులు దేశంలో అత్యంత దారుణమైన సామూహిక హత్యల్లో ఒకటిగా మారిందన్నారు. వెంటనే తిరుపతి గంగమ్మ జాతరలో జంతు బలుల్ని నిషేధించాలని మేనకా గాంధీ చంద్రబాబును లేఖలో కోరారు.

'దేశం మొత్తం చూస్తోంది, సమాజానికి మంచిది కాదు.. వెంటనే బ్యాన్ చేయాలి': సీఎం చంద్రబాబుకు మేనకాగాంధీ లేఖ
Maneka Gandhi Letter To Chandrababu On Tirupati Gangamma Jatara: కేంద్ర మాజీ మంత్రి మేనకాగాంధీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. తిరుపతిలో ఈనెల 18, 19న గంగమ్మ ఆలయం దగ్ర జరిగే జంతు బలులను నిషేధించాలని కోరారు. ఈ జంతు బలులు దేశంలో అత్యంత దారుణమైన సామూహిక హత్యల్లో ఒకటిగా మారిందన్నారు. వెంటనే తిరుపతి గంగమ్మ జాతరలో జంతు బలుల్ని నిషేధించాలని మేనకా గాంధీ చంద్రబాబును లేఖలో కోరారు.