నేడు(మే 1) బుద్ధ పౌర్ణమి.. హుస్సేన్ సాగర్, నాగార్జునసాగర్లో ఏర్పాట్లు పూర్తి
నేడు(మే 1) బుద్ధ పౌర్ణమి.. హుస్సేన్ సాగర్, నాగార్జునసాగర్లో ఏర్పాట్లు పూర్తి
బుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని శుక్రవారం ప్రధాన బౌద్ధ క్షేత్రాలు వేడుకలకు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్, నాగార్జునసాగర్లోని బుద్ధవనంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
బుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని శుక్రవారం ప్రధాన బౌద్ధ క్షేత్రాలు వేడుకలకు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్, నాగార్జునసాగర్లోని బుద్ధవనంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.