నోరు పారేసుకోవద్దు.. మీ బెదిరింపులకు భయపడం.. అమెరికాకు అజిత్ దోవల్ వార్నింగ్

అమెరికా- భారత్‌ల మధ్య ఇటీవల వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఏడాదిపాటు ఈ డీల్‌పై ఇరు దేశాలూ చర్చించాయి. అయితే, ఈ క్రమంలో భారత్‌ను భయపెట్టి, బెదిరించి దారికి తెచ్చుకోవాలని ట్రంప్ భావించారు. కానీ, తాము భయపడబోమని, ఎన్నాళ్లయినా వేచి చూస్తామని ఉన్నతస్థాయి ప్రతినిధుల మధ్య జరిగిన కీలక భేటీలో భారత్ తేల్చి చెప్పింది. గత ఏడాది సెప్టెంబరు ప్రారంభంలో అజిత్ దోవల్, అమెరికా విదేశాంగ మంత్రి మధ్య కీలక భేటీ జరిగింది.

నోరు పారేసుకోవద్దు.. మీ బెదిరింపులకు భయపడం.. అమెరికాకు అజిత్ దోవల్ వార్నింగ్
అమెరికా- భారత్‌ల మధ్య ఇటీవల వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఏడాదిపాటు ఈ డీల్‌పై ఇరు దేశాలూ చర్చించాయి. అయితే, ఈ క్రమంలో భారత్‌ను భయపెట్టి, బెదిరించి దారికి తెచ్చుకోవాలని ట్రంప్ భావించారు. కానీ, తాము భయపడబోమని, ఎన్నాళ్లయినా వేచి చూస్తామని ఉన్నతస్థాయి ప్రతినిధుల మధ్య జరిగిన కీలక భేటీలో భారత్ తేల్చి చెప్పింది. గత ఏడాది సెప్టెంబరు ప్రారంభంలో అజిత్ దోవల్, అమెరికా విదేశాంగ మంత్రి మధ్య కీలక భేటీ జరిగింది.