పంచాయతీరాజ్ లోడ్యాష్ బోర్డు, పీఎంయూ ఏర్పాటు : సీఎస్ దాన కిశోర్
పంచాయతీరాజ్ లోడ్యాష్ బోర్డు, పీఎంయూ ఏర్పాటు : సీఎస్ దాన కిశోర్
రాష్ట్రంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పనులను మరింత వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కొత్త వ్యవస్థను తీసుకొస్తోంది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డు, ప్రోగ్రామ్ మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ) ఏర్పాటు చేయనున్నారు.
రాష్ట్రంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పనులను మరింత వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కొత్త వ్యవస్థను తీసుకొస్తోంది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డు, ప్రోగ్రామ్ మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ) ఏర్పాటు చేయనున్నారు.